కాంగ్రెసు, టిడిపి రాజ్యసభ అభ్యర్థులు వీరే, కెకెకు 'చేయి'

ఇక తెలుగుదేశం పార్టీ నుండి సిఎం రమేష్, దేవేందర్ గౌడ్ పేర్లను ఖరారు చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశమైంది. రమేష్, దేవేందర్ల పేర్లను పలువురు నేతలు వ్యతిరేకించారు. అయితే రాత్రి పన్నెండు గంటల వరకు నేతలను బుజ్జగించిన చంద్రబాబు ఆ తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అదే అభ్యర్థులను ఖరారు చేశారు.












Click it and Unblock the Notifications