జగన్కు, ఎన్టీఆర్ తనయులకు తేడా అదే: లక్ష్మీ పార్వతి
చంద్రబాబు టిడిపిలో ఉన్నంత కాలం తాను అందులోకి వెళ్లనని చెప్పారు. ఆయనను తొలగిస్తే తాను వెళ్లి సర్వీస్ చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా నాయకులు ఎన్టీఆర్, వైయస్ మాత్రమేనన్నారు. ఇప్పుడు ప్రజల కోసం జగన్ ఉద్యమిస్తున్నారన్నారు. తాను మొదటి నుండి కాంగ్రెసుకు వ్యతిరేకం అన్నారు. గత ఎన్నికల్లో అలయెన్స్లో రెండు సీట్లు ఇవ్వమని వైయస్సార్ను అప్పుడు అడిగానని, అయితే ఆ పార్టీలోని కుమ్ములాటల వల్ల అది కురదలేదన్నారు.
Comments
laxmi parvathi ys jagan chandrababu naidu ysr congress hyderabad లక్ష్మీ పార్వతి వైయస్ జగన్ చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు హైదరాబాద్
English summary
NTR TDP president Laxmi Parvathi told difference between Jagan and NTR sons.
Story first published: Monday, March 19, 2012, 18:39 [IST]