ఢిల్లీ వచ్చి సమాధానం చెప్పండి: సిఎం, బొత్సకు కెకె

కామారెడ్డి ప్రజలు ఇచ్చిన తీర్పును మేం గౌరవిస్తామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ చెప్పారు. తెలంగాణపై అధిష్టానం త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రెండు రాష్ట్రాలు అయితే రెండు ప్రాంతాలలో కాంగ్రెసు పార్టీయే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. సకల జనుల సమ్మె సమయంలో ఉద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి మరిచిపోయారని ఎంపి వివేక్ ఆరోపించారు. హామీలపై ఆయన మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఓటమికి బాధ్యత వహించాలన్నారు.












Click it and Unblock the Notifications