చిచ్చు: డిఎల్తో జానా, దళిత మంత్రులతో దామోదర

డిఎల్ రాజీనామాతో ఒక్కసారిగా పార్టీలో వేడెక్కడంతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి ఆయనతో తన చాంబరులో భేటీ అయ్యారు. జానా తన చాంబరులో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, మరో మంత్రి బస్వరాజు సారయ్య నేతలు దామోదర రెడ్డి, పాలడుగు వెంకట రావులతో కలిసి భేటీ అయ్యారు. వారు డిఎల్ను రాజీనామా వద్దని బుజ్జగిస్తున్నారు. రాజీనామా చేస్తే పార్టీ మరింత ఇబ్బందుల్లోకి వెళుతుందని జానా... డిఎల్తో చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే డిఎల్ మాత్రం రాజీనామాపై వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications