ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

శానససభ్యుడి డ్రైవర్ను, వ్యక్తిగత సహాయకుడిని మావోయిస్టులు వదిలేశారు. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. కాగా, కిడ్నాప్ వ్యవహారంపై శనివారం ఒడిషా శాసనసభ అట్టుడికింది. మావోయిస్టులతో చర్చలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. ఇద్దరు ఇటలీ పర్యాటకుల విడుదలకు మావోయిస్టులు 13 డిమాండ్లు పెట్టారు. బోసుస్కో పావోలో, క్లాడియో కొలాంజెలో అనే ఇద్దరు ఇటాలియన్లను మావోయిస్టులు గంజాం సరిహద్దుల్లో మావోయిస్టులు మార్చి 14వ తేదీన కిడ్నాప్ చేశారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications