సిఎంను తప్పిస్తారా, పార్టీ వీడాలా: అధిష్టానానికి పెద్దిరెడ్డి

కాగా పదిహేను నిమిషాల వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైంది. టిడిపి, తెరాస, బిజెపి ఎమ్మెల్యేలు తెలంగాణపై పట్టుబట్టడుతూ పోడియం వద్దకు దూసుకు వెళ్లారు. దీంతో స్పీకర్ సభను మరోసారి రేపటికి వాయిదా వేశారు. తెలంగాణపై చర్చ జరిపే వరకు తాము కదిలేది లేదంటూ బిజెపి, తెరాస ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి సభలోనే బైఠాయించారు.












Click it and Unblock the Notifications