తెలంగాణపై కాంగ్రెసు మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది: నామా

తెలంగాణకు కాంగ్రెసు పార్టీ తీరని అన్యాయం చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ఆత్మహత్యలపై కూడా కాంగ్రెసు పార్టీ మాట్లాడడం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై లోకసభలో చర్చ జరగాలని, ప్రభుత్వ వైఖరి చెప్పాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బడ్జెట్ కన్నా తమకు తెలంగాణ ముఖ్యమని ఆయన అన్నారు. తెలంగాణపై తేల్చాల్సిన బాధ్యత కాంగ్రెసు పార్టీదేనని ఆయన అన్నారు. తమ కాంగ్రెసు పార్టీ సభ్యులతో ప్రభుత్వం నాటకాలు ఆడిస్తోందని తెలుగుదేశం మరో పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ అన్నారు.












Click it and Unblock the Notifications