వైయస్ విగ్రహ ఏర్పాటును అడ్డుకున్న స్థానికులు

కాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఇష్టం వచ్చిన రీతిగా రాష్ట్రంలో వెలుస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం అనుమతి లేకుండానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు వైయస్సార్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారని, అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంటుందని టిడిపి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications