మమత మార్క్ డెమోక్రసీ: పత్రికలను నిషేధించిన వైనం

నిష్పక్షపాతంగా ఉన్న పత్రికలనే చదవాలని సర్క్యులర్లో మమత పేర్కొన్నారు. పలు రాజకీయ పార్టీలు పబ్లిష్ చేసే వివిధ పత్రికల కోసం ప్రభుత్వం డబ్బులను కేటాయించేందుకు సిద్ధంగా లేదని చెప్పారు. అయితే మమతా బెనర్జీ నోటీసులపై విపక్షాలు మండిపడుతున్నాయి. మమత తీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలోని 2400 గ్రంథాలయాలలో పలు జాతీయ, రాష్ట్ర పత్రికలను మమత బహిష్కరించడం పట్ల సిపిఎం మండిపడింది.












Click it and Unblock the Notifications