రవీంద్రనాథ్ రెడ్డి మిక్సింగ్ ప్లాంట్ ఉత్పత్తిపై నిషేధం

ప్లాంట్ లైసెన్సును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ వ్యవసాయ శాఖ రవీంద్రనాథ్ రెడ్డికి గత నవంబర్ 28వ తేదీన నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు ప్లాంటు నుంచి ఏ విధమైన సమాధానం రాలేదు. దీంతో ఎరువు తయారీని నిషేధించింది. ప్రస్తుత నిల్వలను ఏప్రిల్ 5వ తేదీలోగా బయటకు పంపేయాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications