రవీంద్రనాథ్ రెడ్డి మిక్సింగ్ ప్లాంట్ ఉత్పత్తిపై నిషేధం

Ravindranath Reddy
హైదరాబాద్: కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డికి చెందిన బాలాజీ మిక్సింగ్ ప్లాంట్‌లో ఎరువుల ఉత్పత్తిని ప్రభుత్వం నిషేధించింది. ఈ ప్లాంటులో ఇక నుంచి 17: 17: 17 కాంప్లెక్స్ ఎరువు తయారీని నిషేధిస్తూ వ్యవసాయ కమిషనర్ ఉషారాణి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కాంప్లెక్స్ ఎరువుల్లో బాగా డిమాండ్ ఉన్న ఎరువు ఇదే కావడం విశేషం. దీన్ని నిషేధించడం వల్ల మిక్సింగ్ ప్లాంట్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ ప్లాంట్‌లో గత కొంత కాలంగా నాసిరకం ఎరువులు తయారు చేస్తున్నట్లు బయటపడడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్లాంట్ లైసెన్సును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ వ్యవసాయ శాఖ రవీంద్రనాథ్ రెడ్డికి గత నవంబర్ 28వ తేదీన నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు ప్లాంటు నుంచి ఏ విధమైన సమాధానం రాలేదు. దీంతో ఎరువు తయారీని నిషేధించింది. ప్రస్తుత నిల్వలను ఏప్రిల్ 5వ తేదీలోగా బయటకు పంపేయాలని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+