హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డికె అరుణ వచ్చారు, ఇంకా మాట్లాడు!: జూపల్లితో నాగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

DK Aruna-Jupalli Krishna Rao
హైదరాబాద్: అసెంబ్లీలో గురువారం ఆసక్తికర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్ ఆర్డీఎస్ అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు జూపల్లి కృష్ణా రావు, నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి మంత్రి సుదర్శన్ రెడ్డి చాంబర్ ముందు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మంత్రి నీటి విడుదలకు హామీ ఇచ్చారు. అనంతరం మీడియా పాయింట్ వద్దకు జూపల్లి, నాగం వచ్చారు. జూపల్లి విలేకరులతో మాట్లాడుతుండగా అక్కడకు మంత్రి డికె అరుణ కూడా మీడియాతో మాట్లాడేందుకు వచ్చారు.

డికె అరుణ అక్కడకు వచ్చి నిరీక్షిస్తున్న విషయాన్ని గమనించిన నాగం జనార్ధన్ రెడ్డి మాట్లాడుతున్న జూపల్లితో అరుణ వచ్చారు... ఇంకా కాసేపు అలాగే మాట్లాడు అని చెవిలో గుసగుసగా చెప్పారట. జూపల్లి మాట్లాడేంత వరకు అరుణ అక్కడే పక్కన కాసేపు నిలుచున్నారు. వారు వెళ్లిన తర్వాత ఆమె వెళ్లి మీడియాతో మాట్లాడారు.

English summary
MLA Nagam Janardhan Reddy suggested TRS MLA Jupalli Krishna Rao to continue talk at media point.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X