హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహం పాక్షికంగా ధ్వంసం

విషయం తెలుసుకున్న స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకొని రాస్తారోకో నిర్వహించారు. ఆగ్రహంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జెండాలను దహనం చేశారు. అనంతరం చిక్కడపల్లి పోలీసు స్టేషన్కు వెళ్లి ఎసిపి చంద్రశేఖర రెడ్డికి వినతి పత్రం అందించారు. ఇలాంటి చర్యలు అరికట్టకపోతే ప్రతిదాడులకు దిగాల్సి ఉంటుందని టిడిపి హెచ్చరించింది.












Click it and Unblock the Notifications