మందు ప్రియులకు దెబ్బ: జానీ వాకర్ కథ ముగిసింది

కర్మాగారాన్ని మూయకూడదని డీయాగియోకు నచ్చజెప్పడానికి స్కాటిష్ ప్రధాని అలెక్స్ సాల్మాండ్ నచ్చజెప్పడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. జానీ వారక్ కర్మాగారాన్ని మూసేస్తామని కంపెనీ 2009లోనే ప్రకటించింది. ఇందులో 700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 430 మంది నష్టపరిహారంతో బయటకు వెళ్లడానికి అంగీకరించారు. మరో 200 మందిని ఇతర ఉద్యోగాల్లో నియమించుకుంటున్నారు. 82 మందిని తొలగించారు.
చారిత్రాత్మకమైన జానీ వాకర్ చివరి సీసాను మ్యూజియంలో భద్రపరుస్తారు. వాకర్కు చెందిన కిల్మాన్రాక్ విస్కీ సీసాను 1820లో మొదటిసారి విక్రయించారు. జానీ వాకర్ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ అవుతున్న అత్యంత ప్రాచుర్యం పొందిన బ్లెండెడ్ స్కాచ్ విస్కీ. ఏడాదికి 130 మిలియన్ సీసాలు అమ్ముడవుతూ వస్తున్నాయి.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications