గాలి పక్కనే బొత్స: బాబు, స్పృహ తప్పిన అశోక్

ఉద్రిక్త వాతావరణంలో తోపులాట జరగడంతో మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు స్పృహ తప్పి పడిపోయారు. తెలుగుదేశం నాయకులు అశోక్ గజపతి రాజు, వర్ల రామయ్య, బండారులను పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
బొత్స సత్యనారాయణను చంద్రబాబు రావణాసురుడితో పోల్చారు. రాష్ట్రంలోని మద్యం మాఫియాకు గాలి జనార్దన్ రెడ్డికి పట్టిన గతే పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా ప్రజలు బొత్స సత్యనారాయణను ఎలా భరిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం దొంగలకు కొమ్ము కాస్తోందని ఆయన విమర్శించారు. పోలీసులు చంద్రబాబును అడ్డుకున్నారు.
కలెక్టర్ కార్యాలయం ఓ గేటు వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధర్నా చేపట్టగా, మరో గేటు వద్ద కాంగ్రెసు కార్యకర్తలు ధర్నా చేపట్టారు. చంద్రబాబునాయుడిని విమర్శిస్తూ కాంగ్రెసు నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు క్షమాపణ చెప్పి ఇక్కడి నుంచి వెళ్లాలని కాంగ్రెసు నాయకులు డిమాండ్ చేశారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications