బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తా, 103 మంది మృతి

గౌహతికి 350 కిలోమీటర్ల దూరంలో గల ఫకీర్గ్రామ్ సమీపంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ధుబ్రీఘాట్ నుంచి పడవ నదిని దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు డిప్యూటీ కమిషనర్ కుముద్ చంద్ర కలిత చెప్పారు. ప్రమాదంలో 35 మంది మునిగిపోయినట్లు అనుమానిస్తున్నారు.
కాగా, 25 మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నారు. జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. 35 మృతదేహాలను వెలికి తీశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని అనుమానిస్తున్నారు.
సైన్యానికి చెందిన వంద మంది అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వైద్య, ఇంజనీరింగ్ బృందాలు సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. ప్రధాని మన్మోహన్ సింగ్ అస్సాం ప్రజలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. తగిన సహాయ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ప్రధాని పడవ ప్రమాదంపై దిగ్భ్రాంతికి గురయ్యారని, మృతులకు సంతాపం ప్రకటించారని ప్రధాని కార్యాలయం నుంచి వెలువడిన ఓ ప్రకటన తెలిపింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications