జులై 19న రాష్ట్రపతి ఎన్నిక, 22 ఫలితం విడుదల

నామినేషన్లు దాఖలు చేయడానికి జూన్ 30 చివరి తేదీ. స్క్రూటినీ వచ్చే నెల 2వ తేదీన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూలై 4. ఓట్ల లెక్కింపు జూలై 22వ తేదీన జరుగుతుంది. అదే రోజు ఫలితం వెలువడుతుంది.
ప్రస్తుత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పదవీ కాలం జూలై 24వ తేదీతో ముగుస్తుంది. గతంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికకు జూన్ 13వ తేదీన నోటిఫిటేషన్ జారీ అయింది. యుపిఎ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేరు వినిపిస్తోంది. జస్వంత్ సింగ్ ఉపాధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎన్సీపి నేత పిఎ సంగ్మా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీకి మద్దతుగా కాంగ్రసు పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెసు నేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సానుకూలంగా మలిచేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications