సైబరాబాద్ ఐటి కంపెనీలకు ఆల్ ఖైదా ముప్పు

ఐటి కంపెనీల వంటి సంస్థలపై ఉగ్రవాద సంస్థలు దాడి చేసే ప్రమాదం ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నిఘా విభాగాలు సమాచారం అందించినట్లు, ఆ సమాచారాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రప్రభుత్వానికి చేరవేసినట్లు వార్తలు వచ్చాయి. గుజరాత్లో కచ్ సరిహద్దుల మీదుగా ఉగ్రవాద గ్రూపుల సానుభూతిపరులు దేశంలోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇదే రకమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల్లోని బహుళజాతి సంస్థల కంపెనీలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, హెవిలెట్ పకార్డ్ వంటి సంస్థలకు ఉగ్రవాదుల నుంచి ప్రమాదం ఉందని తెలిపినట్లు వార్తలు వచ్ాచీయి.
ఐటి సంస్థలకు కల్పించిన భద్రతపై సమీక్ష చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి పంకజ్ ద్వివేదీ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. పోలీసుల భద్రతతో పాటు అంతర్గతంగా భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని ఐటి సంస్థలకు సూచించాలని ఆయన చెప్పారు.
-
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ??












Click it and Unblock the Notifications