సైబరాబాద్ ఐటి కంపెనీలకు ఆల్ ఖైదా ముప్పు

ఐటి కంపెనీల వంటి సంస్థలపై ఉగ్రవాద సంస్థలు దాడి చేసే ప్రమాదం ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నిఘా విభాగాలు సమాచారం అందించినట్లు, ఆ సమాచారాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రప్రభుత్వానికి చేరవేసినట్లు వార్తలు వచ్చాయి. గుజరాత్లో కచ్ సరిహద్దుల మీదుగా ఉగ్రవాద గ్రూపుల సానుభూతిపరులు దేశంలోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇదే రకమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల్లోని బహుళజాతి సంస్థల కంపెనీలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, హెవిలెట్ పకార్డ్ వంటి సంస్థలకు ఉగ్రవాదుల నుంచి ప్రమాదం ఉందని తెలిపినట్లు వార్తలు వచ్ాచీయి.
ఐటి సంస్థలకు కల్పించిన భద్రతపై సమీక్ష చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి పంకజ్ ద్వివేదీ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. పోలీసుల భద్రతతో పాటు అంతర్గతంగా భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని ఐటి సంస్థలకు సూచించాలని ఆయన చెప్పారు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం..












Click it and Unblock the Notifications