పాకిస్తాన్లో ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండ్

వారంతా క్షేమంగానే ఉన్నారు. విమానానికి చెందిన మూడు హైడ్రాలిక్ సిస్టమ్స్ బ్రేకులు ఫెయిల్ అవడంతో అత్యవసరంగా దించేందుకు పైలట్ నవాప్ షా ఎయిర్ పోర్టు అనుమతిని కోరారు. విమానాశ్రయ అధికారుల అనుమతితో విమానాన్ని సురక్షితంగా పాకిస్తాన్లో దింపారు.












Click it and Unblock the Notifications