జగన్తో భేటీకి నో: వైయస్ వివేకా తర్వాత రెహ్మాన్ వంతు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన మరో నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ కూడా వైయస్ జగన్ను కలవడానికి జైలుకు వచ్చారు. ఆయనను పాలనాభవనం సముదాయంలోకి పిలిచి, జగన్ను కలవడానికి వీలు లేదని అధికారులు చెప్పారు. బాజిరెడ్డి గోవర్ధన్తో పాటు మరో నాయకుడు జనక్ ప్రసాద్ జైలుకు వచ్చారు. జగన్ను కలుసుకోవడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. చంచల్గుడా జైలులోకి వెళ్లి ఆయనతో మాట్లాడవచ్చుననే ఉద్దేశంతో వారు వస్తున్నారు. కానీ జైలు నిబంధనలు వారికి అడ్డం వస్తున్నాయి.
వైయస్ జగన్ను కలుసుకోవడానికి దాదాపు 300 మంది అభిమానులు అనంతపురం జిల్లా హిందూపురం నుంచి వచ్చారని, అయితే వారిని పోలీసులు హైదరాబాదులోని బహదూర్పురా వద్ద నిలిపేశారని బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు. జైలు నిబంధనల ప్రకారం సందర్శకుల వివరాలను రిజిష్టర్ చేసి, వారికి టోకెన్ నెంబర్ ఇస్తారు. జగన్ మద్దతుదారులు తమ పేర్లను రాస్తున్నారు. వెంటనే తమను లోపలికి అనుమతిస్తారని భావిస్తున్నారు. కానీ అలా జరగడం లేదు.
ఇటీవల శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన తండ్రితో వచ్చి చంచల్గుడా జైలులోని ప్రధాన ద్వారం వరకు వెళ్లాడు. అతన్ని పోలీసులు బయటకు పంపించేశారు. నేరుగా వెళ్లిపోయి జగన్ను కలుసుకోవచ్చనే భావనతోనే చాలా మంది అలా చేస్తున్నారు.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications