అఘోరా సంస్థానం నిర్మిస్తానంటున్న బెంగళూరు బాబా

అనంతపురంలో సంస్థానం నిర్మించాలనేది తన సంకల్పమని చెప్పారు. దీనికి ఫౌండర్స్, భక్తులు, సేవకులు అంతా ప్రజలే అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం డెవలప్మెంట్ కోసమే సంస్థాన నిర్మాణ కార్యక్రమాలు చేపడతున్నారనే ఆరోపణలను అఘోరా బాబా ఖండించారు. కొందరు ఆరోపణలు చేస్తుంటారని, కానీ అవి తప్పన్నారు. ఆరోపణలలో ఎలాంటి నిజం లేదన్నారు. అయినా అలాంటి వారి ఆరోపణలపై మాట్లాడటం తనకు ఇష్టం లేదని చెప్పారు.
తనకు భక్తులు ఎవరూ ఉండరని చెప్పారు. అందరూ ప్రజా సేవకే ఉంటారన్నారు. తన సేవా గ్రూపులో ప్రముఖులు కూడా ఉంటారన్నారు. ప్రస్తుతం హోమం చేస్తున్నామని, గత ఆదివారం సంకల్పం చేశామన్నారు. అనంతపురం జిల్లాలో పుట్టపర్తి సాయి బాబా, కాళేశ్వర బాబాలాగే తాను కూడా సేవ చేస్తానని చెప్పారు.
అఘోరా సంస్థానం అంటే ప్రశాంతతకు మారుపేరు అని తెలియజేస్తానని చెప్పారు. అఘోరా సంస్థానంలో సాయిబాబాకు ఆలయం కట్టిస్తానని చెప్పారు. ఇతను మూడేళ్ల పాటు అఘోరాల వద్ద శిక్షణ తీసుకున్నాడట. కాగా అఘోరా సంస్థాన నిర్మాణం స్థానికంగా చర్చనీయాంశమైంది.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications