అఘోరా సంస్థానం నిర్మిస్తానంటున్న బెంగళూరు బాబా

అనంతపురంలో సంస్థానం నిర్మించాలనేది తన సంకల్పమని చెప్పారు. దీనికి ఫౌండర్స్, భక్తులు, సేవకులు అంతా ప్రజలే అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం డెవలప్మెంట్ కోసమే సంస్థాన నిర్మాణ కార్యక్రమాలు చేపడతున్నారనే ఆరోపణలను అఘోరా బాబా ఖండించారు. కొందరు ఆరోపణలు చేస్తుంటారని, కానీ అవి తప్పన్నారు. ఆరోపణలలో ఎలాంటి నిజం లేదన్నారు. అయినా అలాంటి వారి ఆరోపణలపై మాట్లాడటం తనకు ఇష్టం లేదని చెప్పారు.
తనకు భక్తులు ఎవరూ ఉండరని చెప్పారు. అందరూ ప్రజా సేవకే ఉంటారన్నారు. తన సేవా గ్రూపులో ప్రముఖులు కూడా ఉంటారన్నారు. ప్రస్తుతం హోమం చేస్తున్నామని, గత ఆదివారం సంకల్పం చేశామన్నారు. అనంతపురం జిల్లాలో పుట్టపర్తి సాయి బాబా, కాళేశ్వర బాబాలాగే తాను కూడా సేవ చేస్తానని చెప్పారు.
అఘోరా సంస్థానం అంటే ప్రశాంతతకు మారుపేరు అని తెలియజేస్తానని చెప్పారు. అఘోరా సంస్థానంలో సాయిబాబాకు ఆలయం కట్టిస్తానని చెప్పారు. ఇతను మూడేళ్ల పాటు అఘోరాల వద్ద శిక్షణ తీసుకున్నాడట. కాగా అఘోరా సంస్థాన నిర్మాణం స్థానికంగా చర్చనీయాంశమైంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications