బెయిల్ డీల్: 20 కాదు 100 కోట్లకు సిద్ధపడ్డ 'గాలి'

గాలి బెయిల్ డీల్ కోసం ఆయనకు సంబంధించిన వారు రూ.100 కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడ్డారని ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. గాలి బంధువు దశరథ రామి రెడ్డి తనకు వంద కోట్లు ఆఫర్ చేశారని, దాంతో తాను బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశానని చెప్పారు. నాటి సిబిఐ జడ్జి నాగమారుతి శర్మతో బెయిల్ పైన చర్చించానని, అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించారని పేర్కొన్నారు.
ఆ తర్వాత రంగంలోకి రావి సూర్య ప్రకాశ్ రావు దిగారని, నాగమారుతి బదలీ కావడంతో పట్టాభి రామారావు వచ్చారని, ఆయనతో తాను రూ.15 కోట్లకు డీల్ కుదుర్చుకున్నానని చెప్పారు. అయితే తాను చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, పట్టాభి మరొకరితో డీల్ కుదుర్చుకొని బెయిల్ ఇచ్చారని చెప్పారు. ఈ నెల 11వ తేదిన ఎసిబి అధికారులు హైదర్గూడలోని లక్ష్మీ నరసింహ రావు ఇంట్లోనే ఆయన నుండి వాంగ్మూలాన్ని తీసుకున్నారు.
అదే సమయంలో గాలి బెయిల్ డీల్కు సంబంధించి ఆయన పేరు రావడంతో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో రూ.72 లక్షల చెక్కులు దొరికాయి. వాటితో పాటు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా గాలి బెయిల్ కేసులో ఇప్పటికే పలువురు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తి అరెస్టయిన విషయం తెలిసిందే.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications