దోషినైతే ఉరి తీయండి: గోద్రా అల్లర్లపై నరేంద్ర మోడీ

మిత్రులమంతా గుజరాత్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సలీం, భట్ ఏ సమస్యకైనా చర్చలు ముఖ్యమని అన్నారని, మోడీ ఇంటర్వ్యూకు అంగీకరిస్తారని తాను అనుకోలేదని నయీ దునియా సంపాదకుడు సిద్దిఖి అన్నారు. మోడీ ఇంటర్వ్యూతో తమ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్కు ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
తమ ఇంటర్వ్యూతో ఎస్పీకి గానీ నేతాజీకి (ములాయంకు) గానీ ఏ విధమైన సంబంధం లేదని, తాను మొదట జర్నలిస్టునని, ఆ తర్వాత పార్టీ సభ్యుడినని ఆయన అన్నారు. సాహిద్ జర్నలిస్టుగా తన విధి నిర్వహించారని, దాన్ని పిఆర్ వ్యవహారంగా చూడడం దురదృష్టకరమని భట్ అన్నారు.
గుజరాతీ వ్యాపారవేత్త జాఫర్ సరేష్వాలా నివాసంలో సిద్ధిఖితో చర్చలు జరిగినట్లు మహేష్ భట్ ధృవీకరించారు. గోద్రా అల్లర్ల అనంతర పరిస్థితిపై కూడా మోడీ సిద్ధిఖి ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఉర్దూ పత్రికకు మోడీ ఇంటర్వ్యూ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications