మనలాగే ఎంజాయ్ చేసేలా చూడాలి: మంచు మనోజ్

ఇలాంటి కార్యక్రమానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ప్రకృతిని కలుషితం చేయకుండా ఉండటం అందరి బాధ్యత అన్నారు. హుస్సేన్ సాగర్ను కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టం బాగుందన్నారు. సాగర్ను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పాత తరాలు మనకు అందించిన వాటిని ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నామని, భవిష్యత్తు తరాలు కూడా ఇలాగే ఎంజాయ్ చేయాలంటే కాలుష్యం నివారించాలన్నారు. సాగర్లో చెత్త, ప్లాస్టిక్ వేయకూడదని సూచించారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... సరస్సును కాపాడుకోవాలని, దానిని క్లీన్గా ఉంచేలా చూడాలన్నారు. చట్టాలను పూర్తిగా ప్రభుత్వంచే అమలు చేయించే బాధ్యత యువతపై ఉందన్నారు. ప్రతి పౌరుడు రాబోయే తరాలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం అందరి బాధ్యత అన్నారు. సరస్సును కాపాడుకోవాలని, దానిని గ్రీన్గా, క్లీన్గా ఉంచాలని, అలా ఉంటేనే మనమూ బాగుంటామన్నారు. ప్లాస్టిక్ వాడకలను నిరోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.
కాగా నెక్లస్ రోడ్డు నుండి సెయిలింగ్ క్లబ్ వరకు ప్రదర్శన కొనసాగింది. వాక్ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications