ఇద్దరు మహిళలపై కత్తి పట్టుకు తిరుగుతున్న సైకో దాడి

వెంటనే అప్రమత్తమైన అనీల్ కుటుంబ సభ్యులు అతనిని అడ్డుకున్నారు. ఆ తర్వాత మరో మహిళ పైన కూడా దాడి చేసినట్లు చెబుతున్నారు. ఇది సైకో పనే కావొచ్చునని అనుమానిస్తున్నారు. అయితే గతంలో నాలుగు జిల్లాలను వణికించి పోలీసుల కన్నుగప్పి పారిపోయిన సైకో సాంబ పని మాత్రం కాదని చెబుతున్నారు. అతని ఆనవాళ్లు తాజాగా దాడి చేసిన వ్యక్తిలో లేవని చెబుతున్నారు. అలాగే కేరళ నర హంతకుడు ఆంటోనీ గుర్తులు కూడా లేవని చెబుతున్నారు.
దీంతో నెల్లూరులో అంటోనీ కాకుండా మరో సైకో తిరుగుతున్నాడా అనే చర్చ ప్రారంభమైంది. కాగా నాలుగు జిల్లాలను వణికించిన సైకో సాంబశివ రావును గతంలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసింది. అయితే ఆ తర్వాత అతను పోలీసుల నుండి తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో ఎక్కడ సైకో అటాక్ జరిగినా సాంబ వైపు వేళ్లూ చూపిస్తున్నారు.
ఇటీవల నెల్లూరు జిల్లాలో బస్సులోనే ముగ్గురిని హత్య చేసిన ఘటనలోనూ తొలుత సైకో సాంబను, ఆ తర్వాత ఆంటోనీని కూడా అనుమానించారు. కానీ ఆ తర్వాత ఈ ఘటనలో సాంబశివ రావు పాత్ర లేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications