సుదర్శన్ అదృశ్యం: వెనక్కి తెచ్చిన కొరియర్ బాయ్

ఆయనకు కొద్దిగా మతిస్థిమితం కోల్పోయారని తెలుస్తోంది. దీంతో ఆయన ప్రతి రోజు ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లేటప్పుడు ఆయన వెంట ఓ సహాయకుడు ఉంటారు. ఈ రోజు ఉదయం కూడా మార్నింగ్ వాక్కు వెళ్లే సమయంలో సహాయకుడు వచ్చేలోగానే సుదర్శన్జీ వాక్ కోసం బయటకు వెళ్లిపోయారని తెలుస్తోంది. కాస్త మతిస్థిమితం కోల్పోవడం, సహాయకుడు వెంట లేక పోవడం కారణంగా ఆయన దారి తప్పి ఉంటారని భావిస్తున్నారు.
సుదర్శన్ అదృశ్యమైనట్లు మైసూరులోని నజరబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదయింది. ఆయన ఆచూకీ కోసం మైసూరు శివార్లలోని సుమారు 25 కిలోమీటర్ల పరిధిలో పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన దారి తప్పి ఉంటారని ఆయన దొరుకుతారని సంఘ్ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సుదర్శన్జీ 2000-2009 మధ్య రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ చీఫ్గా పని చేశారు.
కాగా పోలీసులు, సంఘ్ కార్యకర్తలు సుదర్శన్జీ గురించి తీవ్రంగా గాలించారు. కాసేపటికి ఆయన ఆచూకి లభ్యమైంది. సుదర్శన్జీ తన నివాసానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఒంటరిగా కూర్చుని కనిపించారు. సుదర్శన్ను ఓ కొరియర్ బాయ్ గుర్తించి తీసుకు వచ్చారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications