హైదరాబాదులో పేలుడు కలకలం, నలుగురికి గాయాలు

ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికిలు వెంటనే వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడు ఘటన సాయినాథ్ గ్లాస్ ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వచ్చి తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్యాడ్ తనిఖీలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
చిత్తూరులో అగ్ని ప్రమాదం
మరోవైపు చిత్తూరు జిల్లా వుత్తూరు బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనంలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సర్క్యూట్ బోర్డు, స్టార్ రూమ్ తీగలు దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు వచ్చాయి.
ఇదే జిల్లాలోని బిఎన్ కండ్రిగ మండలం నెలవాయిలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. కొందరు దుండగులు విక్టోరియా ప్లాస్టిక్ కంపెనీకి నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో 20 లక్షల రూపాయల నష్టం జరిగినట్లుగా అంచనా.
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications