హైకోర్టులో శ్రీలక్ష్మికి చుక్కెదురు: బెయిల్ నిరాకరణ

నిందితులు బయటకు వస్తే కేసును తారు మారుచేసే అవకాశం ఉందని సిబిఐ తరఫు న్యాయవాది వాదించడంతో కోర్టు ఈ మేరకు బెయిల్ పిటిషన్నను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా శ్రీలక్ష్మి చెంచల్గూడ మహిళ జైళ్ల విభాగంలో ఉన్న విషయం తెలిసిందే.
ఒఎంసి కేసులో నిందితురాలైన శ్రీలక్ష్మిని సిబిఐ అధికారులు 2011 డిసెంబర్ 1వ తేదీన అరెస్టు చేశారు. చంచల్గుడాలోని మహిళా జైలుకు వచ్చిన ఆమెకు మరుసటి రోజే బెయిల్ లభించింది. దీంతో ఆమె బయటకు వచ్చారు. అయితే హైకోర్టు ఆమె బెయిల్ను రద్దు చేసింది. దీంతో ఆమె 2012 జనవరి 6వ తేదీన కోర్టులో లొంగిపోయారు.
దాంతో ఆమె మళ్లీ చంచల్గుడాలోని మహిళా జైలుకు వచ్చారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఒఎంసికి గనుల లీజుకు ఇచ్చిన జీవోలో కాప్టివ్ అనే పదాన్ని తొలిగించడంతో ఆమె ఇరకాటంలో పడ్డారు. అయితే, వ్యవహారంలో ఆమె అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని తప్పు పట్టారు. సబితా ఇంద్రా రెడ్డిని సిబిఐ విచారించింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications