ప్రజలు జయహో జగన్ అంటున్నారు: మేకపాటి

బయటకు వచ్చిన తర్వాత జగన్ తిరిగి నాయకత్వం వహిస్తారని, ప్రజలకు గొప్ప నాయకత్వాన్ని అందిస్తారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి లేని లోటును జగన్ పూరిస్తారని ఆయన చెప్పారు. వైయస్ జగన్ దైర్యం, సాహసం, దృఢచిత్తం, ఔదార్యం ఉన్న నాయకుడని, అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంట నడవాలని తాము నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి జగన్ ఉజ్వల భవిష్యత్తును అందించబోతున్నాడని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేసి పరువు నిలుపుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
పేద విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి విమర్శించారు. ఫీజు రీయంబర్స్మెంట్ ఏదో చేస్తున్నామంటూ మాటలు చెప్పిన ప్రభుత్వం ఇప్పటికైనా మానవత్వంతో వ్యవహరించాలని ఆమె కోరారు.
వైయస్ రాజశేఖర రెడ్డి విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించే సత్తా ప్రభుత్వానికి లేకపోతే వెంటనే దిగిపోవాలని ఆమె డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కోరారు. వైయస్ విజయమ్మ పోరు దీక్షా శిబిరంలో పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రసంగించారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications