ఎపి పైనా ఎఫెక్ట్: నగరం వీడుతున్న ఈశాన్యవాసులు

ఈశాన్య రాష్ట్రాల ప్రజలు వెళుతుండటంతో రైల్వే స్టేషన్ కిట కిటలాడుతోంది. సుమారు పదివేల మంది ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేందుకు నగరం నుండి పయనమైనట్లుగా సమాచారం. మరోవైపు పోలీసు అధికారులు రక్షణ లేదనే భయంతో ఎవరూ హైదరాబాద్ విడిచి వెళ్లవద్దని సూచిస్తున్నారు. ఎవరికైనా ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చినా, మెసేజ్లు వచ్చినా పోలీసుల దృష్టికి తీసుకు వస్తే రక్షణ కల్పిస్తామని చెప్పారు. అస్సామీ అల్లర్ల ప్రభావం ఇక్కడ లేదన్నారు.
మరోవైపు ఈశాన్య రాష్ట్రాల వారు బెదిరింపులకు భయపడి వెళ్లడం లేదని వారి రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా అక్కడ తమ వారిని చూసేందుకు, వారు రమ్మని ఫోన్లు చేసినందు వల్లనే వెళుతున్నారని సిద్ధిక్ నగర్ స్థానికులు చెబుతున్నారు. ఒకవేళ వారు భయపడి వెళ్లదల్చుకున్నా తాము అండగా ఉంటామని వారికి స్పష్టం చేశామని, అయితే వారు మాత్రం తాము భయంతో వెళ్లడం లేదని చెబుతున్నారని అంటున్నారు.
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications