తారాచౌదరి ఎపిసోడ్: ఎంపీ రాయపాటికి దక్కని పదవి?

ఈసారి కూడా పార్టీ పెద్దలు రాయపాటి సాంబశివ రావు పేరును చైర్మన్ పదవి కోసం పరిశీలించారు. ఆఖరు వరకు ఆయనకే ఇవ్వాలని భావించారట. అయితే చివరి నిమిషంలో ఆయనకు కాకుండా రెండేళ్లుగా ఆ పదవిలో ఉన్న కనుమూరి బాపిరాజుకే ఇవ్వాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయానికి వచ్చారట. ఈ నిర్ణయం వెనుక తారా చౌదరి ఎపిసోడ్ ఉందనే వ్యాఖ్యలు గుప్పుమంటున్నాయి. తారా చౌదరి కేసులో రాయపాటి పేరు వినిపించిన విషయం తెలిసిందే.
పార్టీ పెద్దలు టిటిడి చైర్మన్ పదవి పేరును రాయపాటికి కట్టబెట్టాలని నిర్ణయించుకున్న సమయంలో ఆయన వ్యతిరేక వర్గం ఢిల్లీ ముఖ్య నేతలను కలిసి తారా వ్యవహారం నివేదికను ఉంచారట. దీంతో అవాక్కయిన పెద్దలు రాయపాటికి కాకుండా తిరిగి కనుమూరికే అప్పగించారని అంటున్నారు. కనుమూరికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అధినేత్రి మూడ్ మారకముందే దీనిని అంగీకరించాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీ నుండి రాష్ట్ర స్థాయి వరకు ఇందుకు కావాల్సిన సంతకాలు చక చకా జరిగిపోయాయట.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications