త్వరలో తెలంగాణపై నిర్ణయం, నేనూ చెప్పా: కిరణ్

ఒకరు తెలంగాణపై ప్రశ్నించగా.. కేంద్రం తెలంగాణపై త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తుందని చెప్పారు. తెలంగాణపై పార్టీ తరఫున స్పష్టమైన నిర్ణయాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని తాను కూడా పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు కిరణ్ చెప్పారు. పాలమూరు విశ్వవిద్యాలయానికి రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కిరణ్ ప్రకటించారు. తమ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో 3.2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కిరణ్ చెప్పారు.
కాగా శనివారం కూడా కిరణ్ తెలంగాణ అంశంపై స్పందించారు. తెలంగాణపై కేంద్రంలో జరగాల్సిన పని జరుగుతోందని, ఎవరు ఆందోళన చేయాల్సిన అవసరమే లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పేదలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను పరిశీలించాల్సిన బాధ్యత తనపై ఉందని, తెలంగాణ కావాలంటూ ఆందోళనలు చేస్తే ఎక్కడ ఉన్న తెలంగాణ అక్కడే ఉంటుందని హితవు పలికారు. తెలంగాణపై జరగాల్సిన పనిని కేంద్రం జరిపిస్తూనే ఉందని, త్వరలోనే కీలక నిర్ణయం రానుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications