గర్వంగా ఉంది: మురళీ మోహన్, రామానాయుడు

దీనిని రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. ఇంత అద్భుత కార్యక్రమం జరగడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమన్నారు. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుత్తా జ్వాల కూడా పాల్గొన్నారు.
కాగా వచ్చే నెల (అక్టోబర్) నెల 1వ తారీఖు నుండి పందొమ్మిది రోజుల పాటు హైదరాబాదులో జీవ వైవిధ్య సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి నూటా ఎనభైకి పైగా దేశాల నుండి దాదాపు పదివేల మందికి పైగా ప్రముఖులు వస్తున్నారు. అక్టోబర్ 19వ తారీఖు వరకు ఈ సదస్సు జరుగుతుంది. రెండో వారంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హైదరాబాద్ వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారు.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications