గర్వంగా ఉంది: మురళీ మోహన్, రామానాయుడు

దీనిని రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. ఇంత అద్భుత కార్యక్రమం జరగడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమన్నారు. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుత్తా జ్వాల కూడా పాల్గొన్నారు.
కాగా వచ్చే నెల (అక్టోబర్) నెల 1వ తారీఖు నుండి పందొమ్మిది రోజుల పాటు హైదరాబాదులో జీవ వైవిధ్య సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి నూటా ఎనభైకి పైగా దేశాల నుండి దాదాపు పదివేల మందికి పైగా ప్రముఖులు వస్తున్నారు. అక్టోబర్ 19వ తారీఖు వరకు ఈ సదస్సు జరుగుతుంది. రెండో వారంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హైదరాబాద్ వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications