ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే: బాబుపై గండ్ర, అబద్దాలు హాబీ
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అది సిబిఐ, ఈడి వ్యవహారాలన్నారు. జగన్ కేసులో సిబిఐ, ఈడిలు కాంగ్రెసు చెప్పినట్లు నడుచుకుంటున్నాయన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. చంద్రబాబుకు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని ప్రజా సమస్యలు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా అని మంత్రి సునితా లక్ష్మా రెడ్డి వేరుగా ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే ఆయన పాదయాత్ర చేపట్టారన్నారు.
చంద్రబాబుకు అబద్దాలు చెప్పటం తొలి నుండి అలవాటేనని మంత్రి శైలజానాథ్ అన్నారు. రైతులను అరెస్టు చేయించిన ఘనత చంద్రబాబు ఒక్కరిదే అని ఎద్దేవా చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తానని బాబు చెబితే ప్రజలు ముఖ్యంగా రైతులు అసలే నమ్మరన్నారు. 2009లో కూడా చంద్రబాబు ఈ హామీ చేశారని శైలజానాథ్ గుర్తు చేశారు.
Comments
gandra venkataramana reddy sunitha laxma reddy ys jagan chandrababu naidu hyderabad గండ్ర వెంకటరమణ రెడ్డి వైయస్ జగన్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్
English summary
Government chief whip Gandra Venkataramana Reddy said on Friday that TDP chief Nara Chandrababu Naidu is doing padayatra(Vastunna Meekosam) by the fear of family.
Story first published: Friday, October 5, 2012, 15:17 [IST]