నేరం నాది కాదు, వైయస్ మంత్రి వర్గానిదే: ఐఏఎస్

తాను ప్రభుత్వ ఆదాయానికి గండిపడకూడదన్న ఉద్దేశ్యంతోనే దానిని వ్యతిరేకించానన్నారు. ప్రభుత్వం నిర్ణయం కోసం దానిని మంత్రి మండలి ముందుకు తీసుకు వెళ్లినప్పుడు మంత్రివర్గం తన అభిప్రాయాన్ని విస్మరించిందని చెప్పారు. తనను ఈ కేసులో ఉద్దేశ్య పూర్వకంగా ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
ఐటి కార్యదర్సిగా తాను పని చేశానని, మేధావులు తనను అభినందించారని, దీంతో దురుద్ధేశంతో తన ప్రతిష్ట దెబ్బతీయడానికి ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలతో కోర్టు విలువైన సమయాన్ని వృధా చేయడంతో పాటు న్యాయస్థానాన్ని తప్పు దోవ పట్టించడానికి ప్రయత్నించిన పిటిషనర్ను శిక్షించాలని రత్నప్రభ తన కౌంటర్ అఫిడవిట్లో కోర్టును కోరారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications