నీలం తుఫాను: దర్శకుడు గుణశేఖర్ 5 లక్షల విరాళం

నీలం తుఫాను కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాలో నీట మునిగిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల్లో పలు గ్రామాలు నీట మునిగాయి. లక్షల ఎకరాల పంటలు నీట మునిగాయి. ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇరవై ఐదు మందికి పైగా మృతి చెందారు. వేల కిలోమీటర్ల రోడ్లు పూర్తిగా ధ్వంసమై పోయాయి.
ఇలా నీలం సృష్టించిన బీభత్సం పలు జిల్లాలను కకలావికలం చేసింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేడు ముంపు ప్రాంతాల్లో సర్వేలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిన్న వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ నిన్న, నేడు పర్యటిస్తున్నారు. బాధితులను ఓదార్చుతున్నారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications