లక్షా45వేల కోట్లు ఎక్కడివి: చిదంబరం, మళ్లీ 2జి వేలం

కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని మనీష్ తివారి అన్నారు. 2014 వరకు మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో యూపిఏ ప్రభుత్వం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2జి స్పెక్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చిందని, సంచలన వార్తలు వచ్చాయని, వాటి ప్రభావం ఇటీవల జరిగిన వేలంపై పడిందని ఆయన చెప్పారు.
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే 2జి స్పెక్ర్టం వేలం జరిగిందని కపిల్ సిబాల్ అన్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలోగా మరోసారి వేలం వేస్తామని ఆయన చెప్పారు. 2జి స్పెక్ట్రంపై సంచలన వార్తలు రావడంతో ఆ ప్రభావం పడిందన్నారు. ఇది దేశ టెలికం అభివృద్ధికి ఆటంకంగా మారిందన్నారు. అయినప్పటికీ భారత్ ప్రపంచ టెలికాం రంగానికి ధీటుగా ఎదిగేందుకు ఎంతో సమయం పట్టదన్నారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications