నాలుగు నెలల తర్వాత భూమికి సునీతా విలియమ్స్

అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన మొదటి వ్యోమగామిగా సునీతా విలియమ్స్ నిలిచారు. రష్యా సోయజ్ కమాండర్ యూరీ మాలెస్ చెంకో, జపాన్కు చెందన అకీ హోషీడేలతో కలిసి సునీత కజకిస్తాన్లోని అర్కలిక్ పట్టణ సమీపంలో ఉదయం సోయజ్ టిఎంఏ-05 నౌకలో భూమి పైన అడుగు పెట్టారు.33వ అంతరిక్ష యాత్ర చేపట్టిన వీరు ముగ్గురు 127 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. జూలై 15వ తేదిన వారు అంతరిక్షంలోకి వెళ్లారు. అంతరిక్ష కేంద్రానికి సేవలు అందించారు. శనివాలం ఐఎస్ఎస్ నాయకత్వ బాధ్యతలను లాంఛనంగా కెవిన్ ఫోర్డ్ అనే మరో వ్యోమగామికి అప్పగించారు.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వీరు మరమ్మతులు చేశారు. అంతరిక్షంలో సునీత ఏడుసార్లు స్పేస్ వాక్ చేశారు. కాగా సునీతా విలియమ్స్ 322 రోజుల పాటు త్వరలో అంతరిక్షంలో గడపనున్నారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications