ఎన్నికలు: నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పావు శ్వేతా భట్

ఆయన సతీమణి శ్వేతా భట్ను కాంగ్రెసు మోడీ పైన పోటీ చేయించి ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ రోజు(శుక్రవారం) కాంగ్రెసు పార్టీ శ్వేతా భట్ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. శ్వేత త్వరలో నామినేషన్ వేయనుందని, ఎన్నికలలో పోటీ చేస్తుందని చెప్పారు.
శ్వేతాకు సిగ్నల్స్ అందటంతో ఆమె ఇప్పటికే తన ప్రచారాన్ని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రారంభించారు. సంజీవ్ భట్ను పోలీసులు ఓ కేసులో అరెస్టు చేసినప్పుడే శ్వేతా భట్ బయటకు వచ్చింది. తన భర్తకు మద్దతుగా నిలిచింది. తన భర్తకు ప్రాణ భయముందని కేంద్రమంత్రి చిదంబరంకు లేఖ రాసింది.
ఎన్నికల సర్వే ఫలితాలు నరేంద్ర మోడీకి అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. నరేంద్ర మోడీ పాలనపై ప్రజలు అనుకూలంగా ఉన్నారని, బిజెపియే మెజార్టీ స్థానాలు గెలుస్తుందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. శ్వేతను బరిలోకి దింపడం ద్వారా మోడీతో పాటు బిజెపిని ఆత్మరక్షణలో పడవేయడమే కాకుండా సానుభూతి ఓట్లు పొందేందుకు కాంగ్రెసు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications