జగన్ కేసు నీరుగార్చేందుకే: కెటిఆర్, మానుకోట మళ్లీ..

న్యాయవాదులకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారన్నారు. ధర్మాన విచారణకు అనుమతించని ప్రభుత్వం న్యాయవాదులకు జివో జారీ చేయడం వెనుక ఉద్యమాన్ని అణిచి వేసే కుట్ర ఉందన్నారు. తెలంగాణలో పాదయాత్రలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిలలు తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్నారు. లేదంటే వారి యాత్రలను పరుగు యాత్రలుగా తెలంగాణ ప్రజలు మార్చుతారన్నారు.
తెలంగాణ కోసం తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటి వద్ద ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఉద్యోగాల్లో తెలంగాణకు 42 శాతం వాటా దక్కాల్సిందే అన్నారు. కేసులను అడ్డం పెట్టుకొని తమతో పొత్తు కుదుర్చుకునేందుకు కాంగ్రెసు ప్రయత్నాలు చేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలే అంటున్నారన్నారు.
కరీంనగర్ జిల్లా సిద్దిపేటలో అంబేడ్కర్ సర్కిల్ వద్ద తెలంగాణ కోసం దీక్షలు చేస్తున్న శిబిరాన్ని హరీష్ రావు, ఈటెల రాజేందర్ సందర్శించారు. వేల కోట్లు దోచిన మంత్రులను వదిలేసి న్యాయవాదులను విచారణకు ఆదేశించడమేమిటని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు పేరుతో జివో తీసుకు వచ్చి ప్రభుత్వ కార్యాలయాల్లో ఐదు నిమిషాలు మౌనం అనడం తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కడమే అన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications