అఫ్జల్ గురుకి ఉరి వేయొద్దు: అంబేడ్కర్ మనవడు

భారత్ ఫండమెంటల్ హిందూ నేతలతో పాలింపబడటం లేదన్నారు. భారత్ లౌకికవాద దేశం అని తెలుసుకోవాలన్నారు. అఫ్జల్ గురును ఉరి తీయాలని డిమాండ్ చేయడం ఓటు బ్యాంకు రాజకీయాలో భాగమేనని ప్రకాశ్ అంబేద్కర్ వ్యాఖ్యానించారు. ఈ డిమాండ్ చేస్తున్న పార్టీలకు దేశ ప్రయోజనాలపై ఏమాత్రం ఆసక్తి లేదని ఆయన పేర్కొన్నారు.
కాగా పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్కు పూణేలోని యెరవాడ జైలులో గత నెల 21వ తేదిన ఉరితీసిన విషయం తెలిసిందే. ముంబై ఉగ్రవాద దాడుల్లో దోషిగా తేలిన కసబ్కు ఆ రోజు ఏడున్నర గంటలకు ఉరిశిక్ష అమలు చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కసబ్ పెట్టుకున్న మెర్సీ పిటిషన్ను తోసిపుచ్చడంతో కసబ్ను ఉరితీశారు. కసబ్ ఉరి తర్వాత అఫ్జల్ గురు ఉరి తెరపైకి వచ్చింది. అఫ్జల్ క్షమాభిక్ష పిటిషన్ను కూడా రాష్ట్రపతి తోసి పుచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications