కలచివేసిన కాల్పుల్లో మరణించిన చిన్నారి లేఖ

తన ప్రాణానికి ముంచుకొస్తున్న ముప్పును చూసి వెంటనే లేఖ రాసి పెట్టాడు. సాండీ హూక్ పాఠశాలలో ఆగంతకుడి కాల్పుల్లో మరణించేముందు స్కూల్ విద్యార్థి బ్రియాన్ రాసిన ఈ లేఖ.. అధికారులకు లభించింది. హృదయాన్ని కలిచివేసేలా ఓ చిన్నారి రాసిన లేఖ అమెరికా వాసులనే కాదు.. దేశాధ్యక్షుడు ఒబామానూ కంట తడి పెట్టించింది. పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 20 మంది పిల్లలతో పాటు మొత్తం 28 మంది మరణించిన విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే, కాల్పుల ఘటనలో మృతుల వివరాలను ఆదివారం వెల్లడించారు. చనిపోయిన చిన్నారుల్లో 12 మంది బాలికలు, 8 మంది బాలురు ఉన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ డాన్ హూచ్స్ప్రంగ్ (47), సైకాలజిస్ట్ మేరీ షెర్లాచ్ (56), టీచర్లు రాచెల్ డేవినో (29), ఆనే మేరీ మర్ఫీ (52), లారెన్ రొసేవూ (30)లు కూడా మృతుల్లో ఉన్నట్టు చెప్పారు. పిల్లలను రక్షించే క్రమంలో ప్రిన్సిపల్, సైకాలజిస్ట్లు మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు.
కాగా, సాండీ హూక్ ఎలిమెంటరీ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా పరామర్శించారు.
-
ఖమేనీ ఆచూకీ చెప్పిన వారికి కోటి డాలర్లు -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్












Click it and Unblock the Notifications