అనుమతిస్తే అల్లూరి విగ్రహమిస్తా: స్పీకర్కు కృష్ణంరాజు

స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఇచ్చేందుకు పురందేశ్వరిని అనుమతించారని, అదే విధంగా గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఇచ్చేందుకు తనకు అనుమతివ్వాలని ఈ సందర్భంగా కోరారు. ఎన్టీఆర్ విగ్రహంతో పాటు అల్లూరి విగ్రహ ఏర్పాటుకు 2000లో స్పీకర్గా ఉన్న జిఎంసి బాలయోగి అనుమతించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విగ్రహాలు ఇవ్వాల్సి ఉండగా, అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఇస్తామంటూ 2006లో ముందుకొచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. 12, 13వ లోక్సభలకు తాను ప్రాతినిధ్యం వహించానని కృష్ణం రాజు తెలిపారు.
అల్లూరి విగ్రహంపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రస్తావించగా రూ.25 లక్షల వ్యయమయ్యే ఈ విగ్రహాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చానని చెప్పారు. గతంలోనే అల్లూరి విగ్రహ ఏర్పాటుకు స్పీకర్ అనుమతి ఇచ్చారని, మళ్లీ అనుమతి పొందాల్సిన అవసరం లేదని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చెప్పారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications