గ్యాంగ్ రేప్: ఫ్యామిలీకి రూ.15 లక్షల పరిహారం, ఉద్యోగం

రాజకీయ పార్టీలకు షిండే లేఖ
అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో చట్ట సవరణ చేసే దిశలో కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే రాజకీయ పార్టీలకు లేఖలు రాశారు. అత్యాచార అంశానికి సంబంధించి చట్టంలో మార్పులు చేర్పులు చేసేందుకు పార్టీలు సూచనలు ఇవ్వాలని కోరారు. జస్టిస్ వర్మ నేతృత్వంలో అభిప్రాయ సేకరణ జరుగుతోంది. దానికి రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాల్ని ఇవ్వాల్సి ఉంటుంది.
ఛార్జీషీటులో సాక్షుల పేర్లు
ఢిల్లీలో బస్సులో గ్యాంగ్ రేప్కు గురై మృతి చెందిన యువతి కేసుకు సంబంధించిన ఛార్జీషీటులో సాక్షుల పేర్లను పోలీసులు పేర్కొన్నారు. మొత్తం ఇరవై ఐదు మంది సాక్షుల పేర్లను పోలీసులు ఛార్జీషీటులో ప్రస్తావించారు.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications