కలిసి ఉంటేనే కలదు అభివృద్ధి: తెలంగాణపై పల్లంరాజు

రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలను తమ కాంగ్రెసు అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన చెప్పారు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అనుసరిస్తామని, ఆంధ్రప్రదేశ్ ఐక్యంగా ఉండాలనేదే తన అభిమతమని అన్నారు. అధిష్టానం అందరి అభిప్రాయాలనూ గౌరవిస్తుందని ఆయన చెప్పారు.
తెలంగాణ విషయంలో తాను కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అందరు కాంగ్రెసు నాయకులు కూడా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని రాష్ట్ర మంత్రి పార్థసారథి అన్నారు. తాను తెలంగాణ విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మరో రాష్ట్ర మంత్రి మాణిక్యవరప్రసాద్ అన్నారు.
తమకు ఉన్న భావప్రకటనా స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేరని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. హైదరాబాదులో గురువారం ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర నేతల సదస్సును ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునే నాయకులంతా ఈ సమావేశానికి హాజరు కావాలని ఆయన బుధవారం హైదరాబాదులో పిలుపునిచ్చారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications