బ్రాహ్మణి భూములు వెనక్కి: వైయస్ టైంలో కేటాయింపు

దీంతో ప్రాజెక్టు చేపట్టలేమని, భూమిని తిరిగి ఇచ్చేస్తామని ఆ సంస్థ బదులిచ్చింది. ఈ నేపథ్యంలో భూమి స్వాధీనానికి ఎపిఐఐసిఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. భూమి కోసం బ్రహ్మణి ఇన్ఫ్రాటెక్ గతంలో చెల్లించిన సొమ్మును ఎపిఐఐసి వాపసు చేసింది. ఇంతకు ముందు కూడా ఇందూ, రహేజా ఇన్ఫ్రాటెక్లు కూడా భూములు పొంది తర్వాత వెనక్కువెళ్లాయి.
ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం ఎపిఐఐసిని భూములు వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. 2006లో జరిగిన ఒప్పందం ప్రకారం.. కంపెనీ 12 నెలల్లో ప్రారంభించాలి. ఐటి కంపెనీని ఐదేళ్లలో పూర్తి చేయాలి. మొత్తం 45 వేల మందికి ఉపాధి కల్పించాలి. ప్రారంభంలో ఇరవై వేల మందికి, కంపెనీ పూర్తయ్యాక మిగిలిన ఇరవై అయిదే వేల మందికి ఉపాధి కల్పించాలి. కానీ కంపెనీ అలా చేయలేకపోయింది. దీంతో వెనక్కి తీసుకున్నారు.
కాగా గతంలో కడప జిల్లాలోని బ్రాహ్మణి స్టీల్స్, ఖమ్మం జిల్లాలోని రక్షణ స్టీల్స్కు కేటాయించిన భూములను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. బ్రాహ్మిణీ స్టీల్స్ కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందినది కాగా, రక్షణ స్టీల్స్ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు అనిల్ కుమార్కు చెందినదిగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ ఎంవోయులు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిలో జరిగినవి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications