తెలంగాణపై ప్రధాని మాట్లాడాలి:రాజ్నాథ్, రషీద్ స్పందన

తెలంగాణ సున్నిత అంశం
తెలంగాణ అంశం చాలా సున్నితమైనదని కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ వేరుగా అన్నారు. మళ్లీ సంప్రదింపులు జరపాల్సి ఉందని కేంద్రమంత్రి, ఎపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చెప్పాలన్నారు. తెలంగాణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ, లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకించాయన్నారు. సిపిఎం ఇంకా నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉందన్నారు.
తెరాసను ప్రజలు నమ్మడం లేదు
తెలంగాణ రాష్ట్ర సమితిని, ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును తెలంగాణ ప్రజలు ఏమాత్రం నమ్మడం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, టిటిడిపి ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. కాంగ్రెసు పార్టీ ఎంపీలు చిత్తశుద్ధితోనే తెలంగాణ కోసం పోరాడుతున్నారని అయితే, అంత మాత్రాన లాభం లేదన్నారు. వారు రాజీనామాలు చేస్తే కాంగ్రెసు పార్టీ అధిష్టానం దిగి వస్తుందన్నారు.
తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తెలంగాణ కోసం చిత్తశుద్ధితో ఉద్యమిస్తున్నప్పటికీ మంత్రులు, కాంగ్రెసు ఎమ్మెల్యేలకు మాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. సీట్లు, ఓట్ల కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి ఉందని ఆరోపించారు. భవిష్యత్తులో తెలంగాణపై తాము పెద్దన్న పాత్ర పోషిస్తామని ఎర్రబెల్లి చెప్పారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications