అఫ్జల్ గురు ఉరి తర్వాత యాకూబ్ ఉపవాసం

తనకు ఉరిశిక్ష వేస్తూ సుప్రీం తీర్పు చెప్పిన తర్వాత యాకూబ్ ఏమాత్రం లెక్కచేయకుండా గంభీరంగా మారిపోయాడు. అఫ్జల్ గురును ఉరితీసిన సమయంలో యాకూబ్ నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. అఫ్జల్ను ఉరితీసిన తర్వాత మూడు రోజుల పాటు యాకూబ్ కఠిన ఉపవాసం చేశాడని చెబుతున్నారు.
జైలులో మేగజైన్లు, పుస్తకాలు చదువుతూ, జైలు అధికారులతో పలు విషయాలపై లోతుగా చర్చించడానికి ఆసక్తి చూపే యాకూబ్, తనకు ఉరిశిక్ష పడినా చలించలేదు. కానీ అఫ్జల్ ఉరితో అంతగా చలించిపోవడం అంతుబట్టనిదేనని జైలు అధికారులు అంటున్నారు.
యాకూబ్ మెమొన్ తెల్ల దుస్తులు ధరించడానికే ఇష్టపడుతున్నాడట. తన కేసు విషయంలో ఏం జరగనుందో యాకూబ్కు ముందే తెలిసి ఉంటుందని అంటున్నారు. నాగపూర్ సెంట్రల్ జైలులో చివరిసారి 1984లో ఉరిశిక్ష అమలైంది. హత్య కేసులో అమరావతికి చెందిన వాంఖడే సోదరులకు ఉరిశిక్ష అమలు చేశారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications