నాడు పురంధేశ్వరి ఎవరికి తెల్సు!: టిఎస్సార్ సంచలనం

అయితే నాటి ఎన్నికల సమయంలో ఆమె కాంగ్రెస్లోకి వస్తే బావుంటుందని తనతో పాటు మరికొందరు పార్టీ పెద్దలు భావించి, ఆహ్వానించామన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేసి తీరతానని, కేంద్రమంత్రి పురందేశ్వరి నర్సరావుపేట నుంచి పోటీ చేస్తారంటూ పలు సందర్భాల్లో టిఎస్సార్ ప్రకటించిన విషయం తెలిసిందే.
పురందేశ్వరి తనకు సోదరితో సమానమని, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు తనకు ఆప్తమిత్రుడన్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసే ఉద్దేశం పురందేశ్వరికి లేకున్నా.. కొంతమంది మీడియా మిత్రులు ఆమెతో ఏదో ఒకటి మాట్లాడిస్తున్నారని ఆయన అన్నారు.
ఏప్రిల్ 20న టిఎస్సార్ జాతీయ సినిమా అవార్డులను ప్రదానం చేస్తామని వెల్లడించారు. దీని కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీకి తాను చైర్మన్గా వ్యవహరిస్తానని చెప్పారు. ఏప్రిల్ 12న విశాఖలో టిఎస్సార్ ఉగాది పురస్కారాలు అందజేస్తామని, ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ను ఈ సందర్భంగా ఘనంగా సత్కరిస్తామని చెప్పారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications