గుంటూరు సాఫ్టువేర్ ఇంజనీర్ అమెరికాలో అదృశ్యం

నయగారా జలపాతం చూసి తిరిగి వస్తున్న అతను వాషింగ్టన్ డిసిలో అదృశ్యమైనట్లుగా తెలుస్తోంది. అతను చికాగోలోని టిసిఎస్లో కొన్నేళ్లుగా ఉద్యోగం చేస్తున్నట్లుగా సమాచారం. శరత్ తిరిగి రాకపోవడంతో సహచరులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో గుంటూరులోని కుటుంబ సభ్యులు, అతని బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అతని కోసం గాలిస్తున్నారు.
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటి విద్యార్థులు నాసా స్పేస్ సెటిల్మెంట్ డిజైన్ కాంటెస్ట్ 2013 పోటీలుకు ఎంపికయ్యారు. ఈ ఏడాది 14 ప్రాజెక్టులతో 36 మంది ఎంపికై రికార్డు సృష్టించారు. నూజివీడు ట్రిపుల్ ఐటి నుంచి విద్యార్థులకు నాసాకు ఎంపిక కావడం ఇది వరుసగా నాలుగోసారి. నాసా పోటీలకు ట్రిపుల్ ఐటి నుంచి మొత్తం 20 ప్రాజెక్టులు పంపగా వాటిలో 14 ఎంపికయ్యాయి.
గ్రేడ్ 11 విభాగంలో లక్ష్మీ ప్రసన్న రూపొందించిన టైటాన్(ది డ్రీమ్ వరల్డ్) ప్రాజెక్టుకు ప్రథమ బహుమతి వచ్చింది. గ్రేడ్ 12 విభాగంలో అమరాంతన్కు ద్వితీయ, అక్రాన్కు తృతీయ బహుమతులు లభించాయి. మే నెలలో 23-25 తేదీలలో వీరు తమ ప్రాజెక్టులను వివరించడానికి యూఎస్ఏ వెళ్లాల్సి ఉంటుంది.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications