వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టాలు తప్పిన 11 రైలు బోగీలు: నలుగురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Tamil Nadu
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో బుధవారం ఉదయం రైలు ప్రమాదం సంభవించింది. యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 4 మరణించినట్లు 10 మంది గాయపడినట్లు అనుమానిస్తున్నారు. రాయవెల్లూరు జిల్లా అరక్కోణం సమీపంలోని చిట్టేరి వద్ద బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది.

చెన్నైకి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాద స్థలికి సహాయక బృందాలు చేరుకున్నాయి. రైలుకు చెందిన 11 బోగీలు చెల్లచెదురుగా పడి ఉన్నాయి. ఎసి బోగీల అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
Eleven coaches of the Mushafarpur-Yashwantpur Express train derailed in Tamil Nadu this morning.According to reports, at least four people are feared dead in the accident that happened around 6 am in Chitteri near Arakkonam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X